Sunday, 4 October 2015

స్మశాన బ్రాంహణులకు వందనం.

స్మశాన బ్రాంహణులకు  వందనం.
సమాజ బ్రాంహణు కు కాస్త గౌరవ మర్యాదలు ఎక్కువ ఉన్నా .... స్మశాన  బ్రాంహణులని సమాజం లో   చిన్నచూపు చూసినా ....దైవానికి తెలుసు ఎవరి గప్ప వారికి ఉన్నదని.
అందుకే ఒక సమాజం ఎంత ఎదిగినా ఒదగాల్సింది స్మశానం లోనే అని నిర్ణయించారు భగవంతుడు .
ఎంత గొప్ప సమాజం అయినా .... గొప్ప వ్యక్తి అయినా ..... చేరాల్సింది స్మశానానికే అంతిమ ప్రయాణం జరగాల్సింది స్మశాన బ్రాంహడైన ఆ ముక్కంటి చుట్టం ....అయిన కాటి కాపరి కులస్తుడి చేతులమీదుగానే!

కులం పేరు కాకుండా వ్రుత్తి ని మాత్రమే పొస్టులో చెప్పాను ఎందుకంటే కులం పేరు వాడితే ఎక్కడ "మనోభావాలు" దెబ్బతింటాయో అని భయ వేసింది!!
సత్య హరిశ్చంద్రుడికి ఆశ్రయం ఇచ్చిన కులం నేడు అనగదొక్కబడింది అణగారింది  .. అంటున్నారు అంటే వారి పై 700 ఏళ్ళ పరాయి పాలన సాగించిన దురాగతాలు అన్నో?! ఆ స్మశాన బ్రాంహనుల వంశాల పై తరతరాలుగా సాగిన దారుణాలెన్నొ!?
వాటిని ఆసరాగా చేసుకుని నేటికీ కమ్యునిస్టులు చేస్తున్న దారుణాలెన్నో .... ఆరుతూన్న సమిధలు ఎన్నో అడవుల్లో  పోరాటం అని మింగుతున్న ప్రాణాలెన్నొ?!
ఎవడడుగ వచ్చాడు ??
ఒకే కులాన్ని టార్గెట్ చేసిన మిషనీరులు, కమ్యునిస్టులు, హక్కుల సంఘాలు , పోరాట సంఘాలు కుల వర్గ సమాజ సమానాలు సంఘాలు ... చేసింది ఎమిటి, ఇచ్చింది ఎమిటి, తెచ్చింది ఎమిటి?
 నొప్పులు, లాటి దెబ్బలు, మాంసపు ముద్దలు, రక్తపు మరకలు తప్ప!!

ఇన్ని దాడులను ఎదుర్కొని హిందువులుగా ఉంటూ   సనాతన ధర్మాన్ని నిలబెడుతున్న ఈ స్మశాన బ్రామ్హణులకు వందనం ... సనాతన ధర్మ రక్షణ చేస్తున్న  అన్నలకి వందనం

No comments:

Post a Comment